ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు హైకోర్టు నోటీసులు
తెలంగాణలో అత్యంత లాభాల్లో ఆర్టీసీ నడుస్తోందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆర్టీసీ ఉద్యోగులు చాలాసార్లు ధర్నాలు చేసినా వాళ్లకి ఎలాంటి న్యాయం జరగలేదు. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై హైకోర్టు సీరియస్ అయింది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ బకాయిల చెల్లింపుపై వివరణ కావాలంటూ చీఫ్ మేనేజర్లకు నోటీసులు ఇచ్చింది.
