Yennam Srinivas Reddy: అరగంట కరెంట్ పోతే కొంపలు మునిగిపోతాయా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే

TG: అసెంబ్లీలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కోతలు, పెన్షన్ల ఆలస్యాన్ని సమర్థించుకున్నారు. అరగంట కరెంట్ పోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? అని అన్నారు. సభలో శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Yennam Srinivas Reddy: అరగంట కరెంట్ పోతే కొంపలు మునిగిపోతాయా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే
New Update

Yennam Srinivas Reddy: అసెంబ్లీలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కోతలు, పెన్షన్ల ఆలస్యాన్ని సమర్థించుకున్నారు. అరగంట కరెంట్ పోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? అని అన్నారు. పెన్షన్ 15 రోజులు ఆలస్యమైతే బ్రహ్మాండం బద్ధలైపోతుందా అని అన్నారు. ఈ క్రమంలో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. సభలో శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

#yennam-srinivas-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe