Breaking : తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ..!

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోకసభ అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Breaking : తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ..!
New Update

Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నిక(General Elections) ల్లో పోటీ చేసే లోకసభ(Lok Sabha) అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్(Congress) బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ(Telangana) లోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Lok Sabha Elections 2024

మెదక్- నీలం మధు,

భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి,

నిజామాబాద్- జీవన్ రెడ్డి,

ఆదిలాబాద్- ఆత్రం సుగుణ

#lok-sabha-elections-2024 #general-elections-2024 #ts-congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe