Telangana: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, . హైదరాబాద్‌ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసింది.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్‌ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియోజకవర్గాలకు వీళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

#congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe