Telangana: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, . హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసింది. By B Aravind 15 Apr 2024 in Latest News In Telugu ఖమ్మం New Update షేర్ చేయండి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియోజకవర్గాలకు వీళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి