Telangana: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, . హైదరాబాద్‌ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసింది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్‌ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియోజకవర్గాలకు వీళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు