బిపర్ జాయ్ తుపాను గుజరాత్ లో బీభత్సం సృష్టిస్తోంది. అత్యంత తీవ్ర రూపం దాల్చిన ఈ సైక్లోన్ ప్రభావంతో.. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సాహసపోతమైన ఆపరేషన్ చేపట్టారు. ఓ ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న 50 మందిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా రాత్రంతా శ్రమించి ఎంతో చాకచక్యంగా వారిని రక్షించారు.
పూర్తిగా చదవండి..బిపర్ జాయ్ బీభత్సం.. కోస్ట్ గార్డ్ సాహసం
Translate this News: