సీజేఐ చంద్రచూడ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ తాజ్ ఫలక్ నూమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న రాజేంద్రనగర్ లో జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి చంద్రచుడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

సీజేఐ చంద్రచూడ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
New Update
#supreme-court #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe