సీజేఐ చంద్రచూడ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ ఫలక్ నూమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న రాజేంద్రనగర్ లో జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి చంద్రచుడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. By Nikhil 28 Mar 2024 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #supreme-court #cm-revanth-reddy Read More మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి