సీజేఐ చంద్రచూడ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ తాజ్ ఫలక్ నూమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న రాజేంద్రనగర్ లో జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి చంద్రచుడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

New Update
సీజేఐ చంద్రచూడ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు