జాయ సేనాపతి నవలను ఆవిష్కరించిన సీఎం

ప్రముఖ రచయిత మత్తి భానుమూర్తి రచించిన చారిత్రక కాల్పనిక నవల 'జాయ సేనాపతి'ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితను సీఎం అభినందించారు.

New Update
జాయ సేనాపతి నవలను ఆవిష్కరించిన సీఎం
Advertisment
తాజా కథనాలు