CM Revanth Reddy: తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి TG: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. మనవడి పుట్టెంటుకల మొక్కును సీఎం రేవంత్ తీర్చుకోనున్నారు. సీఎం అయ్యాక మొదటిసారి ఏడు కొండల వెంకన్నస్వామిని దర్శించుకోనున్నారు రేవంత్. By V.J Reddy 21 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. సీఎం అయ్యాక మొదటిసారి ఏడు కొండల వెంకన్నస్వామిని దర్శించుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. మనవడి పుట్టెంటుకల మొక్కును సీఎం రేవంత్ తీర్చుకోనున్నారు. రాత్రి తిరుమలలోనే సీఎం రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి