CM Revanth Reddy: విద్యుత్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి తెలంగాణలో పూర్తిగా అంధకారం నిండేలా కేసీఆర్ ప్లాన్ చేసి వెళ్ళారంటూ అధికారులపై ఆయన విరుచుకుపడినట్లు సమాచారం. కేసీఆర్ (KCR) రూ. 85వేల కోట్లు అప్పు చేసి విద్యుత్ రంగాన్ని బకాయిల్లో దింపేశారని, సోమవారం నుంచి విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలకు కేసీఆర్ తెగబడ్డారంటూ ఆయన అసహనం వ్యక్తంచేశారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: తాట తీస్తా.. వారంతా రేపు మీటింగ్కు రావాల్సిందే
విద్యుత్ శాఖ సీఎండీల రాజీనామాలను ఆమోదించవద్దని, శుక్రవారం సమీక్ష సమావేశానికి హాజరు కావాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసీఆర్ రూ. 85వేల కోట్లు అప్పు చేసి ఆ రంగాన్ని బకాయిల్లో దింపేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Translate this News: