CM Revanth Reddy : రానున్న పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎంసీహెచ్ఆర్డీ (mchrd) 5 జిల్లాలకు చెందిన నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ప్రజాపాలన, పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections)కు సంబంధించిన అంశాలపై నేతలో చర్చించారు. రాష్ట్రంలో 17 లోకసభ స్థానాల్లో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా గెలిచేందుకు కార్యచరణతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు సూచించారు. ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటన(District tour after 26th of this month)కు వెళ్లాలని సీఎం నిర్ణయించారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాల్సిందే..ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు..!!
ఎంసీహెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 12స్థానాలకు తగ్గకుండా గెలుచుకునే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Translate this News: