CM Revanth Reddy: పీవీ నరసింహ రావుకు సీఎం రేవంత్ నివాళి

భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి.

New Update
CM Revanth Reddy: పీవీ నరసింహ రావుకు సీఎం రేవంత్ నివాళి

CM Revanth Reddy: భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి.

Advertisment
తాజా కథనాలు