CM Chandrababu: నేడు బాపట్ల జిల్లా చీరాలలో చంద్రబాబు పర్యటన

AP: ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు
New Update

CM Chandrababu: ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చీరాలకు చేరుకుంటారు చంద్రబాబు. ఈ పర్యటనలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు ద్వారా 25 వేల ఉద్యోగాలకు చంద్రబాబు ఆమోదం తెలపనున్నారు. 26 సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ లభించనుంది. 8వ తరగతి అర్హతతో రూ.5లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

#cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe