ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP: ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.కాగా విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

New Update
CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Advertisment
తాజా కథనాలు