Polavaram: నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.. పోలవరంపై చంద్రబాబు

టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్ట్ ఆ తర్వాత అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తన కష్టాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేశారని జగన్ పై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరిగిందన్నారు.

Polavaram: నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.. పోలవరంపై చంద్రబాబు
New Update

CM Chandrababu Press Meet: ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లిన ఆయన పవర్ హౌజ్ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. 72శాతం ప్రాజెక్టును తమ హయాంలో పూర్తి చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని, ఉత్తరాంద్ర, ఉభయగోదావరి, కృష్ణ, గోదావరికి ఈ నీరు వాడుకోవచ్చన్నారు. అలాగే తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని జగన్ పై విమర్శలు చేశారు. పూర్తి సమాచారం కోసం కింది వీడియో చూడండి.

#chandrababu-naidu #polavaram-project
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe