AP Ration Shops: రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని త్వరలో భర్తీ చేస్తామని..ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని అన్నారు. సెప్టెంబరు నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబరులో ధాన్యం సేకరణ ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలోనే ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని సమీప మిల్లులకే పంపాలని సూచించారు.
Also Read: హైదరాబాద్లో మిస్సయిన బాలుడు.. తిరుపతి రైల్వేస్టేషన్లో ఒంటరిగా..
వైసీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్మిల్లర్ల అసోసియేషన్, ఎమ్మెల్యే పదవులన్నీ కాకినాడలోని ఒకే కుటుంబం చేతుల్లోకి చేరాయని.. దొంగ చేతికి తాళాలిచ్చారని అన్నారు. కూరగాయలను ఆర్టీసీ బస్సుల ద్వారా రైతుబజార్లకు తరలించాలన్నారు. ధరలు నియంత్రించాలని.. మన ప్రభుత్వ చర్యల వల్ల కందిపప్పు ధర 40 రోజుల్లో 2% తగ్గిందన్నారు. ఇళ్ల వద్దకే రేషన్ సరకుల సరఫరా కోసం రూ.1,800 కోట్లతో కొన్న వాహనాలు నెలలో సగం రోజులు ఖాళీగా ఉంటున్నాయన్నారు. వాటి డ్రైవర్లూ కూడా ఖాళీగానే ఉంటున్నారని.. ఇకపై దుకాణాలకు రాలేని వారికి మాత్రమే ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలన్నారు.
AP: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త.. జోన్నలు, సజ్జలు, రాగులతో పాటు..
రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని భర్తీ చేస్తామని.. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తిచేసి అక్టోబరులో సేకరణ ప్రారంభిస్తామన్నారు.
AP Ration Shops: రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని త్వరలో భర్తీ చేస్తామని..ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని అన్నారు. సెప్టెంబరు నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబరులో ధాన్యం సేకరణ ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలోనే ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని సమీప మిల్లులకే పంపాలని సూచించారు.
Also Read: హైదరాబాద్లో మిస్సయిన బాలుడు.. తిరుపతి రైల్వేస్టేషన్లో ఒంటరిగా..
వైసీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్మిల్లర్ల అసోసియేషన్, ఎమ్మెల్యే పదవులన్నీ కాకినాడలోని ఒకే కుటుంబం చేతుల్లోకి చేరాయని.. దొంగ చేతికి తాళాలిచ్చారని అన్నారు. కూరగాయలను ఆర్టీసీ బస్సుల ద్వారా రైతుబజార్లకు తరలించాలన్నారు. ధరలు నియంత్రించాలని.. మన ప్రభుత్వ చర్యల వల్ల కందిపప్పు ధర 40 రోజుల్లో 2% తగ్గిందన్నారు. ఇళ్ల వద్దకే రేషన్ సరకుల సరఫరా కోసం రూ.1,800 కోట్లతో కొన్న వాహనాలు నెలలో సగం రోజులు ఖాళీగా ఉంటున్నాయన్నారు. వాటి డ్రైవర్లూ కూడా ఖాళీగానే ఉంటున్నారని.. ఇకపై దుకాణాలకు రాలేని వారికి మాత్రమే ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలన్నారు.
Wife Murdered Husband : నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. నెల్లూరులో భర్తను చంపిన కేసులో సంచలన విషయాలు
నెల్లూరులో ధనమ్మ అనే మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
కూటమి నేతలకు గుడ్న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్న్యూస్ చెప్పింది అధికార పార్టీ. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్లో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీలో రగడ నెలకొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Categories : Short News | Latest News In Telugu | వాతావరణం | కడప | శ్రీకాకుళం | హైదరాబాద్ | కరీంనగర్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్ | ఖమ్మం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. కుటుంబ గొడవలో ఏడుగురి పరిస్థితి..
గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan: పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన నుంచి రూ.30 లక్షలు.. డ్రైవర్ రాయుడు చెల్లి సంచలన ఆరోపణలు!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
HYD Software Employee: అయ్యో బిడ్డా.. నెలకు రూ.2లక్షల జీతగాడు.. లవర్ వదిలేసిందని సూసైడ్
Muhammad Yunus: బంగ్లాదేశ్ నుంచి ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. అదే జరిగితే భారత్ ఒంటరి!
🔴Live News Updates: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
Telangana Villages : అప్పుడు 5 మండలాలు.. ఇప్పుడు 14 గ్రామాలు.. తెలంగాణకు బీజేపీ సర్కార్ మరో షాక్?
Vishwambhara Story: ‘విశ్వంభర’ స్టోరీ ఇదే.. తెలిస్తే ఎగిరి గంతేయడం పక్కా!