Prakasham: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో TDP – JSP మధ్య ముసలం మొదలైంది. నియోజకవర్గంలో పెత్తనం కోసం తెలుగు తమ్ములు.. జనసైనికుల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఈసారి ప్రభుత్వ ఫలాలు మాకే అంటున్నారు టీడీపీ శ్రేణులు. అయితే, నియోజకవర్గంలో YCP మెజారిటీ తగ్గటానికి తామే కారణం అంటున్నారు జనసేన శ్రేణులు. విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకరి సమావేశానికి మరొకరు గైర్హాజరవుతున్నారు.
పూర్తిగా చదవండి..AP: టీడీపీ – జనసేనలో మొదలైన ముసలం.. పెత్తనం కోసం ముదురుతున్న వైరం..!
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో TDP - JSP మధ్య ముసలం మొదలైంది. తెలుగు తమ్ములు.. జనసైనికులు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పట్టుకోసం ఇరు పార్టీ నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: