AP: చిట్టీల పేరుతో భారీ మోసం.. RTVతో బాధితుల ఆవేదన..!

విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో కొందరు అమాయకులు మోసపోయారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే వీధిలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ వ్యక్తి ఏకంగా రూ. 3 కోట్లు నమ్మించి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

New Update
AP: చిట్టీల పేరుతో భారీ మోసం.. RTVతో బాధితుల ఆవేదన..!

Vizianagaram: విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో కొందరు అమాయకులు మోసపోయారు. ఈ ఘటన జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒకే వీధిలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ వ్యక్తి నమ్మించి నట్టేంట ముంచాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఇండియా కూటమికి జగన్ అవసరం లేదు.. మాజీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్..!

చిట్టీల పేరుతో భారీ మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. దాదాపు రూ. 3 కోట్లు వసూల్ చేసి పరార్ అయ్యాడని బాధితులు లబోదిబోమంటున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం కావాలని RTVతో బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
తాజా కథనాలు