ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రేపు చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు 11 ఎకరాల స్థలంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అయింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీతోపాటు కేంద్రహోం మంత్రి అమిత్షా సైతం హాజరుకానున్నారు.
పూర్తిగా చదవండి..బాబు, పవన్ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి!
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి చిరంజీవికి ఆహ్వానం అందింది. స్టేట్ గెస్ట్గా చిరంజీవికి స్వయంగా చంద్రబాబు ఈ ఆహ్వానం పంపారు. అయన ఆహ్వానం మేరకు చిరంజీవి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు.
Translate this News: