Mohith Reddy: ఓడినా పర్వాలేదు.. ఇలానే ఉంటాం.. మోహిత్ రెడ్డి ఎమోషనల్

ఓడినా పర్వాలేదు.. ప్రజలకు తాము అండగా ఉంటామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Mohith Reddy: ఓడినా పర్వాలేదు.. ఇలానే ఉంటాం.. మోహిత్ రెడ్డి ఎమోషనల్
New Update

Chevireddy Mohith Reddy : చంద్రగిరిలో ఓటమి తర్వాత వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఓడినా పర్వాలేదు.. నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో తెలియదన్నారు.

Also read: దాడిపై క్లారిటీ ఇచ్చిన పిఠాపురం వర్మ.. చేసింది ఈ ఎంపీ మనుషులే.!

ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తామన్నారు. తమ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నీ విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గెలిచిన ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని కోరారు. అయితే, వైసీపీ ఓటమి తర్వాత తమ కార్యకర్తలపై దాడులు జరుగుతుండడం బాధాకరం అని వాపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

#chevireddy-mohith-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి