Chevireddy Mohith Reddy : చంద్రగిరిలో ఓటమి తర్వాత వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఓడినా పర్వాలేదు.. నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో తెలియదన్నారు.
పూర్తిగా చదవండి..Mohith Reddy: ఓడినా పర్వాలేదు.. ఇలానే ఉంటాం.. మోహిత్ రెడ్డి ఎమోషనల్
ఓడినా పర్వాలేదు.. ప్రజలకు తాము అండగా ఉంటామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Translate this News: