Chevella Ranjith Reddy: మంత్రులను కలిసిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

New Update
Chevella Ranjith Reddy: మంత్రులను కలిసిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
Advertisment
తాజా కథనాలు