చంద్రుడిమీద పరిశోధనల కోసం చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం కీలక ఘట్టానికి చేరువైంది. ప్రస్తుతం భూమి చుట్టూ పలుమార్లు తిరిగిన చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. జులై 14న ప్రయోగించిన చంద్రయాన్ 3 చంద్రుని దిశగా పయణిస్తోంది. ఇప్పటికే చంద్రయాన్ 3 భూమి చుట్టు కక్ష్యలను పూర్తిచేసుకుంది. అనంతరం చంద్రుని కక్ష్యలోకి ఎంటర్ అయ్యింది. అయితే చంద్రుని వైపు వెళ్తున్న ఈ వ్యోమనౌక ఇప్పటికే మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు శుక్రవారం తెలిపారు. ఆగస్టు 23వ తేదీని చంద్రయాన్ 3 అడుగుపెట్టనుంది.
పూర్తిగా చదవండి..లక్ష్యానికి దగ్గరగా.. చంద్రుని కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రయాన్- 3..!!
చంద్రయాన్ 3పై ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. ఇస్రో ప్రకారం, వాహనం ఆగస్టు 5 సాయంత్రం 7 గంటలకు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రునివైపు వెళ్తున్న ఈ వ్యోమనౌక ఇప్పటికే మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు ఇస్ల్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ముఖ్యమైన విషయం ఏంటంటే...ఆగస్టు 23వ తేదీన జాబిల్లిపై ఈ ల్యాండర్ కాలుమోపుతుంది.
Translate this News: