AP EX CM Chandrababu: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ ట్వీట్ చేశారు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్ కు తాను ఇబ్బంది పడ్డానన్నారు రమేష్. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉందంటే సామాన్యుల దుస్థితిని ఊహించలేం అంటూ పీవీ రమేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu: మాజీ ఐఏఎస్ పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి..!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. జగన్ సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి అంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.
Translate this News: