చంద్రబాబు కస్టడీ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా పడింది. కస్టడీ పిటిషన్ పై తీర్పును రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతోంది సీఐడీ. మూడు గంటల పాటు వాదనలు సాగగా.. 371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు పొన్నవోలు. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందని కస్టడీని అడ్డుకుంటున్నారంటున్నారు సీఐడీ తరుఫున వాదించారు పొన్నవోలు.
పూర్తిగా చదవండి..Chandrababu : జైల్లోనే చంద్రబాబు .. కస్టడీపై ముగిసిన వాదనలు..!
చంద్రబాబు కస్టడీపై వాదనలు ముగిశాయి. రేపు ఉదయం తీర్పు ఇస్తామని ఏసీబీ కోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతోంది సీఐడీ. విచారణలో అసలు విషయం బయటపడుతుందని కస్టడీని అడ్డుకుంటున్నారంటున్నారు సీఐడీ తరుఫున వాదించారు పొన్నవోలు. మరోవైపు బెయిల్ పిటిషన్ పైనా రేపే తీర్పు రానుంది
Translate this News: