/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-LOGO.jpg)
AP IAS: ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను 174కు కేంద్రం పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్గా 38 మంది ఐపీఎస్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్గా రిజర్వ్గా 23 మందిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.