లోక్ సభ ఎన్నికల (Loksabha Elections 2024) షెడ్యూల్ విడుదల కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పదికి పైగా స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు ఆయన. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థిక కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థిగా బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లను కేసీఆర్ (KCR) డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. కంచర్ల కృష్ణారెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు.
ఇది కూడా చదవండి: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్.. ఆ నేత వైపే కేసీఆర్ మొగ్గు?
BRS: బీఆర్ఎస్ నల్గొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులు ఫైనల్.. గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ ఇదే!
నల్గొండ, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Translate this News: