/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-13T173050.518.jpg)
BREAKING: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఓటింగ్ విషయంలో వివాదం క్రియేట్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో జెట్టిపాలెంలో పోలింగ్ నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
పల్నాడు జిల్లా రెంటచింతల జెట్టిపాడులో EVMలు ధ్వంసం..#APElections2024 #EVM #MyVoteMyRtv #LokSabhaElection2024 #rtvnews #RTV pic.twitter.com/0CdWHwDw6a
— RTV (@RTVnewsnetwork) May 13, 2024
ఇది కూడా చదవండి: మధుమేహ రోగులకు ఏ యాపిల్ మంచిది? నిపుణుల అభిప్రాయం ఇదే!