Breaking: రాహుల్ బస్సు యాత్రకు బ్రేక్... రేపు ఆర్మూర్ సభతో యాత్ర ముగింపు..!!

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో అర్ధాంతరంగా ముగియనుంది. రేపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభతో రాహుల్ మొదటి విడత బస్ యాత్ర ముగుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యంత ముఖ్యమైన సమావేశం ఉండటం వల్ల...అనివార్య కారణాలతో నిజామాబాద్ సభ వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ సభ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.

New Update
Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో అర్ధాంతరంగా ముగియనుంది. రేపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభతో రాహుల్ మొదటి విడత బస్ యాత్ర ముగుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యంత ముఖ్యమైన సమావేశం ఉండటం వల్ల...అనివార్య కారణాలతో నిజామాబాద్ సభ వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ సభ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.

అటు శుక్రవారం రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్ ఈ విధంగా ఉండనుంది.

-శుక్రవారం ఉదయం  8.30 గంటలకు కరీంనగర్ వి.పార్క్ హోటల్ బయలుదేరుతారు రాహుల్ గాంధీ.

-9.00 చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద సమావేశం

-9.30 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..

-11.00 జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్

-12.00 వేములవాడ నియోజక వర్గం మేడిపల్లి లో సమావేశం

-1.00 కొరుట్ల లో సమావేశం

-1.30 ముక్కస్ కన్వేషన్ లో భోజన విరామం

-2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో సభ..

publive-image

Advertisment
తాజా కథనాలు