Telangana : ప్రజా భవన్ లో బాంబ్?.. హైదరాబాద్ లో హై అలర్ట్.!

TG: ప్రజా భవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టిస్తోంది. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

New Update
Telangana : ప్రజా భవన్ లో బాంబ్?.. హైదరాబాద్ లో హై అలర్ట్.!

Bomb Threat To Telangana Praja Bhavan : ప్రజా భవన్ (Praja Bhavan) కు బాంబ్ బెదిరింపు కాల్  రావడం కలకలం సృష్టిస్తోంది. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ (Police Control Room) కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. వెంటనే హై అలర్ట్ అయిన బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) ప్రజాభవన్‌లో తనిఖీలు చేపట్టారు. లోపల ఉన్న వారిందరినీ ఖాళీ చేయించి బయటకు పంపించారు. మరోవైపు, ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కాగా, ప్రజాభవన్‌లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంటున్న సంగతి తెలిసిందే.

Also Read : అమ్మకానికి మేఘా గ్యాస్ కంపెనీ.. డీల్ కుదురుతుందా?

Advertisment
తాజా కథనాలు