Boat Capsized In The Ganga River: బీహార్లోని మానేర్ జిల్లా మహావీర్ తోలా గ్రామంలో ఆదివారం ఉదయం గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోటులో 10 నుంచి 12 మంది రైతులు ఉన్నారు. పడవలోని మిగతా వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Boat Capsized: గంగా నదిలో పడవ బోల్తా ఇద్దరు రైతులు గల్లంతు
బీహార్లోని మానేర్ జిల్లా మహావీర్ తోలా గ్రామంలో ఈరోజు ఉదయం గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. కాగా బోటులో మొత్తం 12 మంది రైతులు ప్రయాణించినట్లు చెప్పారు. అందులో ఇద్దరు గల్లంతు అయ్యారని.. మిగతా వారు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని పోలీసులు తెలిపారు.
Translate this News: