Rajya Sabha Polls: ఉత్తరప్రదేశ్లోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో యూపీ నుంచి మొత్తం ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, ఎస్పీ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Rajya Sabha Polls: యూపీలో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం..!
యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 10 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ 8, సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేసింది.
Translate this News: