BJP: రెండో బీజేపీ (BJP) జాతీయ మండలి సమావేశాల్లో ప్రధానమంత్రి మోడీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. రాబోయే 100 రోజులు మరింత ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Delhi: అదే మా మూలసూత్రం.. మూడోసారి గెలుపుపై అనుమానం లేదు: మోడీ
మూడోసారి బీజేపీ గెలుపుపై ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మాట్లాడుతూ ఈసారి 370 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వంద రోజులు కొత్త శక్తి, ఉత్సాహం, విశ్వాసంతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Translate this News: