Loksabha: లోక్‌సభలో అసదుద్దీన్ వివాదాస్పద నినాదం.. స్పీకర్ ఏం చేశారంటే!

లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై భీం, జై తెలంగాణతోపాటు జై పాలస్తీనా నినాదం చేయడంపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.

Loksabha: లోక్‌సభలో అసదుద్దీన్ వివాదాస్పద నినాదం.. స్పీకర్ ఏం చేశారంటే!
New Update

Asaduddin Owaisi: లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారంపై దుమారం రేగుతోంది. మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన అసదుద్దీన్ చివర్లో జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ ఒక్కసారిగా సభ ప్రాంగాణంలో ప్రకంపణలు సృష్టించాడు. దీంతో అధికారపక్ష సభ్యులు అసరుద్దీన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ ప్రమాణ స్వీకారం ముగియగానే జై శ్రీరామ్ అంటూ బీజేపీ సభ్యుల నినాదాలు చేశారు. అయితే అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.

#lok-sabha #asaduddin-owaisi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe