/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-25T155336.076.jpg)
Asaduddin Owaisi: లోక్సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారంపై దుమారం రేగుతోంది. మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన అసదుద్దీన్ చివర్లో జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ ఒక్కసారిగా సభ ప్రాంగాణంలో ప్రకంపణలు సృష్టించాడు. దీంతో అధికారపక్ష సభ్యులు అసరుద్దీన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ ప్రమాణ స్వీకారం ముగియగానే జై శ్రీరామ్ అంటూ బీజేపీ సభ్యుల నినాదాలు చేశారు. అయితే అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.