Bihar political developments updates: బీహార్లో అధికార మార్పిడి ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే జేడీయూ ఎమ్మెల్యే పార్టీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం తర్వాత బీజేపీ-జేడీయూ శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. నాయకుడిని ఎన్నుకున్న తర్వాత, నితీష్ కుమార్ రాజ్భవన్కు వెళ్లి రాజీనామా చేస్తారు.
పూర్తిగా చదవండి..Bihar Politics: మారనున్న లెక్కలు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. నితీశ్ రాజీనామాకు రంగం సిద్ధం!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ(జనవరి 28) తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ RJD- కాంగ్రెస్తో తన 18 నెలల పాలక పొత్తుకు ముగింపు పలకనున్నారు. బీజేపీతో కలిసి ఆయన తిరిగి ఎన్డీఏలోకి తిరిగి వెళ్లనున్నారు.
Translate this News: