TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 70 కుటుంబాలు..!

నంద్యాల జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆత్మకూరు మండలం సిద్ధపల్లెలో గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో పాటు 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

New Update
TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 70 కుటుంబాలు..!
Advertisment
తాజా కథనాలు