Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ TG: మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. అనుమతులు లేకుండా బాలానగర్లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్ క్యాంప్స్పై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా శాఖ, UGCకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జులై 24కు వాయిదా వేసింది. By V.J Reddy 05 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. అనుమతులు లేకుండా బాలానగర్లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్ క్యాంప్స్పై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా శాఖ, UGCకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు బాలానగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది నవీన ఎడ్యూకేషనల్ సొసైటీ. నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో హైకోర్టు ఆగ్రహంవ్యక్తం చేసింది. తదుపరి విచారణ జులై 24కు వాయిదా వేసింది. Also Read: కుమారి ఆంటీకి సోనూసూద్ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్..! #malla-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి