Vijayawada: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్

AP: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. దుర్గగుడి ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్‌ రోడ్డు మూసివేస్తున్నట్లు చెప్పారు. మహామండపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు.

Vijayawada: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్
New Update

Vijayawada: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. దుర్గగుడి ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్‌ రోడ్డు మూసివేస్తున్నట్లు చెప్పారు. మహామండపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు. ఆషాడం సారె సమర్పణకు వస్తున్న భక్తులతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

#vijayawada-durga-temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి