Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును చూసి భార్య భువనేశ్వరి కంటతడి పెట్టుకోగా.. అధైర్య పడవద్దని నిబ్బరంగా ఉండాలన్న చంద్రబాబు ఓదార్చారు. ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో కలిసి అచ్చెన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అరెస్ట్ నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న స్పందనను వివరించినట్లు సమాచారం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. ములాఖత్ నిబంధనల ప్రకారం 45 నిమిషాల పాటు వీరి సమావేశమయ్యారు. అనంతరం జైలు నుంచి వచ్చాక అచెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Chandrababu: జైల్లో చంద్రబాబును చూసి భువనేశ్వరి కంటతడి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును చూసి భార్య భువనేశ్వరి కంటతడి పెట్టుకోగా.. అధైర్య పడవద్దని నిబ్బరంగా ఉండాలన్న చంద్రబాబు ఓదార్చారు. ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో కలిసి అచ్చెన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.
Translate this News: