Bengal : బీజేపీ (BJP) ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malviya) ఓ స్త్రీలోలుడని.. బెంగాల్ కి వచ్చినప్పుడల్లా పలువురు మహిళలతో శారీరక సంబంధం (Sexual Relation) పెట్టుకునే వారని బెంగాల్ కు చెందిన శంతన్ సిన్హా (Shantanu Sinha) అనే నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తన శారీరక అవసరాల కోసం కేవలం హోటళ్లను మాత్రమే కాకుండా బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకునే వారని శంతను ఆరోపించారు.
పూర్తిగా చదవండి..BJP: అమిత్ మాలవీయ ఓ స్త్రీ లోలుడు.. బెంగాల్ నేత సంచలన ఆరోపణలు!
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఓ స్త్రీలోలుడని బెంగాల్ కు చెందిన శంతన్ సిన్హా అనే నేత సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్ కి వచ్చినప్పుడల్లా ఆయన పలువురు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకునే వారన్నారు. శంతన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అమిత్ మాలవీయ కొట్టిపారేశారు.
Translate this News: