Mass kidnapping: నైజీరియాకు చెందిన ముష్కరుల గుంపు (Bandits)దారుణానికి పాల్పడింది. స్కూల్ పై మూకుమ్మడిగా దాడి చేసి, భారీ సంఖ్యలో విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఓ టీచర్ తోపాటు దాదాపు 280 మందికిపైగా చిన్నారులను తమ వెంట తీసుకెళ్లారు. ఈ భయంకరమైన ఘటన కడునా రాష్ట్రంలోని చికున్ జిల్లాలోని పాఠశాలల్లో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Bandits: స్కూల్ పై బందిపోట్ల దాడి.. 280 మంది చిన్నారులు కిడ్నాప్!
నైజీరియాలో బందిపోట్లు దారుణానికి పాల్పడ్డారు. కురిగా పాఠశాలపై దాడిచేసి 280 మందికి పైగా చిన్నారులను కిడ్నాప్ చేశారు. వీరంతా 8 నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు.
Translate this News: