Babu Mohan Filed Nomination: లోక్ సభ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో తెలంగాణలో భారీగా నామినేషన్స్ దాఖలు అయ్యాయి. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అభ్యర్థిగా వరంగల్ (Warangal) నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు బాబు మోహన్, ఈరోజు వీల్చైర్ లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీల్ చైర్ లో వెళ్లి ఆయన నామినేషన్ వేయడంతో ఆయనకు ఏమైంది అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
పూర్తిగా చదవండి..Babu Mohan: వీల్చైర్పై వచ్చి నామినేషన్ వేసిన బాబు మోహన్
TG: ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు బాబు మోహన్. ఈరోజు వీల్చైర్లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
Translate this News: