Ayodhya Railway Station: అయోధ్యలో రామ మందిరి ప్రారంభోత్సవానికి నెల రోజుల ముందు శనివారం నాడు మరో కీటక ఘట్టానికి నాంది పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ స్టేషన్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు ప్రధాని. ఈ మేరకు ఎక్స్లో ఓక పోస్ట్ చేసిన ప్రధాని మోదీ.. ‘కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ను ప్రారంభించే అవకాశం లభించింది. వీటితో పాటు.. మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనం చేయడం జరిగింది. ఇవి ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంచుతాయి’ అని పేర్కొన్నారు. అయితే, ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్కు 5 ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మరి ఆ 5 ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Ayodhya Railway Station: అయోధ్య రైల్వే స్టేషన్కు 5 ప్రత్యేకతలు.. అవేంటంటే..
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో ఇవాళ ప్రారంభించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను అనేక ప్రత్యేకతలను నెలవుగా మారింది. విశాలమైన ఈ స్టేషన్లో మౌళిక సదుపాయాలు, వైద్య అవసరాలకు ప్రత్యేక గదులు, వెయిటింగ్ హాల్ సహా అనేక వసతులు కల్పించారు.
Translate this News: