సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. Babu Mohan

Trinath
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ రోజు నుంచే దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. AP DSC Notification 2024
జనసేన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలన్న RPC పార్టీ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించనుంది. Glass Symbol Fight
లివ్-ఇన్ రిలేషన్షిప్లో జీవించడానికి రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్లో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఒకవేళ రిజస్టర్ చేసుకోకుండా లివ్-ఇన్లో కొనసాగితే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది.
ఫ్రీ కరెంట్పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్లో ఉంటున్న చాలామందికి ఊర్లల్లో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఫ్రీ కరెంట్ ఊర్లో ఇస్తారా? హైదరాబాద్లో రెంట్కు ఉంటున్న చోట ఇస్తారా అన్నదానిపై క్లారిటీ రాలేదు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకం అమలు చేస్తే లక్షలాది మంది లబ్ధిదారులకు నష్టం జరుగవచ్చు.
రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు కవిత(Kavitha). కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు.సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని చురకలంటించారు.
అసెంబ్లీలో విజిల్స్ వేసిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను తమ్మినేని సీతారాం(Tammineni Seetaram) సస్పెండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో పాటు బీఆర్ఎస్(BRS) ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ గూటికి ఈ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెళ్లనున్నారని సమాచారం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వెంకటేశ్ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో పర్యటించనున్నారు. ఇండియా ఎనర్జీ వీక్-2024(India Energy Week - 2024) ను ప్రారంభించనున్నారు. అలాగే 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1,025 ఖాళీల కోసం ఎగ్జామ్ పెట్టనుంది. ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం ఫిబ్రవరి 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.