Hardik Pandya Trolled: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్పాండ్యా సోషల్మీడియా ఘోరంగా ట్రోల్ అవుతున్నాడు.

Trinath
ByTrinath
రాత్రి 12గంటల వరకు మెలకువగా ఉండే వ్యక్తుల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతోంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అటు జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. రాత్రి పూట మేల్కొని ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ByTrinath
Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన కొనసాగించవచ్చా? రాజ్యాంగం మాటేంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి?
ByTrinath
Bird Flu : వియత్నాంలో బర్డ్ ఫ్లూ కారణంగా 21ఏళ్ల విద్యార్థి చనిపోయాడు. మానవులకు ఈ ఫ్లూ వ్యాపించకుండా నిరోధించడానికి ఏం చేయాలన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షిని తాకినప్పుడు మాత్రమే మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది.
ByTrinath
AP LAWCET : ఏపీ లాసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 25వరకు అప్లై చేసుకోవచ్చు. మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎగ్జామ్ను జూన్ 9న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
ByTrinath
Investment : వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు.. కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
Betting Kills : క్రికెట్ బెట్టింగ్ వ్యసనం.. రూ.1.5 కోట్ల అప్పు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!
ByTrinath
Cricket Betting : కర్ణాటకలోని చిత్రదుర్గలో 24 ఏళ్ల రంజీత ఆత్మహత్య చేసుకుంది. రంజీత భర్త దర్శన్ క్రికెట్ బెట్టింగ్ల్లో మూడేళ్లుగా రూ.1.5 కోట్లు పొగొట్టుకున్నాడు. అప్పు తీసుకోని మరీ బెట్టింగ్లు వేశాడు. వడ్డీ కట్టమని దర్శన్ భార్యను అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకుంది.
ByTrinath
Sadhguru : ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మెదడులో వాపు, భారీగా రక్తస్రావం కారణంగా ఆయనకు శస్త్రచికిత్స చేశారు చేశారు. తాజాగా ఆస్పత్రి బెడ్ఫై న్యూస్పేపర్ చదువుతున్న వీడియోను వాసుదేవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ByTrinath
లోక్సభ ఎన్నికల్లో ఈ సారి బరిలోకి దిగనున్న అత్యంత ప్రభావవంతమైన ఏడుగురు మహిళా అభ్యర్థులు ఎవరు? టీఎంసీ ఫైర్ బ్రాండ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల వరకు ఈ సారి పోటిచేయనున్న మహిళా అభ్యర్థుల ఓటర్ల లిస్ట్ ప్రధానంగా పడింది. లోక్సభ ఎన్నికల్లో చక్రం తిప్పగల మహిళా అభ్యర్థుల లిస్ట్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
ByTrinath
Chaitra Masam : చైత్ర మాసం ఇవాళ్టి(మార్చి 26) నుంచే ప్రారంభమైంది. ఈ మాసంలో వేప ఆకులను తీసుకోవడం చాలా అనేక రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది. చైత్ర మాసంలో శనగలు తినడం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఈ మాసంలో సిట్రస్ పండ్లను తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు