రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినా బీజేపీలో(Bjp) ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే మరోసారి మరో అనూహ్య నిర్ణయంతో బీజేపీ నేతల ముందుకు వచ్చింది

Bhavana
బాలీవుడ్ సూపర్ స్టార్..టాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్ సినిమా కోసం షారూక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు..కుటుంబ సమేతం గా సినిమాని చూడాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు
నేను చనిపోయి కూడా నలుగురిని బతికించాలనుకుంది ఆ యువతి. తన కుటుంబం పడుతున్న బాధ ఎవరికీ రాకూడదు అనుకుంది.. తమ బిడ్డ ఆశయాన్ని బతికించాలనుకున్న కుటుంబ సభ్యులు కూడా ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. Brain dead Woman Donated Organs
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) మనవడు చంద్రకుమార్ బోస్ (Chandra Kumar Bose) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మరి కొద్ది రోజుల్లో ఢిల్లీ నగరంలో జీ 20 సమ్మిట్ జరగనుంది. దీనికి దేశవిదేశాల నుంచి అధినేతలు వస్తున్నారు..
సమావేశాలు గురించి తెలియజేయాలంటూ వాటి వివరాలు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) కి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు.
పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. Elephant Missing in Manyam District
తిరుమల తిరుపతి (Tirumala) లో మంగళవారం నాడు టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు ఉండేలా రెండు పెద్ద యాత్రికుల సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది.