ఢిల్లీలోని అలీపూర్ మార్కెట్ వద్ద ఓ పెయింట్ల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు. అగ్ని మాపక సిబ్బంది 22 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మృతులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Bhavana
ByBhavana
శంభు సరిహద్దు వద్ద రైతులు అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు,వీడియోలను విడుదల చేశారు.కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగిస్తుండగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు.
ByBhavana
కాజీ నిమ్మ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దాని నూనె మెదడును ప్రశాంతపరుస్తుంది. దాని రిఫ్రెష్ లక్షణాలు న్యూరాన్ల కార్యకలాపాలను శాంతపరుస్తాయి. ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.
ByBhavana
అధిక బీపీ సమస్య సోడియం పెరుగుదలకు సంబంధించినది. అంటే శరీరంలో సోడియం పెరిగినప్పుడు గుండెపై ఒత్తిడి తెచ్చి బీపీ అధికమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొబ్బరి నీరు తాగినప్పుడు, అది శరీరం నుండి సోడియంను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
ByBhavana
Reliance-Tata Deal: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాటా గ్రూప్తో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభించాలని యోచిస్తున్నారు.
ByBhavana
ADR Report on Donations to Political Parties: దేశంలోని అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ 2022-23 సంవత్సరంలో సుమారు రూ. 720 కోట్ల విరాళాలను స్వీకరించినట్లు సమాచారం.
Electoral Bonds: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ..ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
ByBhavana
Electoral Bonds: ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.నల్లధనాన్ని ఆరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదు.అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. విరాళాలు ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచడం నేరం. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం తెలిపింది.
ByBhavana
Railway Station at Komuravelli: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొలువై ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు.
ByBhavana
అమెరికాలోని కాన్సాస్ సిటీ లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాన్సాస్లో జరిగిన కాల్పుల్లో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు ప్రకటించారు.
ByBhavana
పశ్చిమ బంగాల్ సందేశ్ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పశ్చిమ బంగాల్ లో పరిపాలన మూగ ప్రేక్షకుడిలా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు.
Advertisment
తాజా కథనాలు