చాలా మంది ప్రజలు ఊబకాయాన్ని తగ్గించడానికి చియా గింజలను తింటారు, ప్రత్యేకమైన జెల్లీ సమ్మేళనం కారణంగా, ఇది అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది.

Bhavana
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు
ముంబైలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీచి.. కొన్ని చోట్ల వర్షం కూడా పడింది.ఈ దుమ్ము తుపాను కారణంగా 8 మంది మృతి చెందగా, 64 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని ఏపీ సీఈవో ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 నుంచి 200 మంది వరకు ఓటర్లు ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని మీనా వివరించారు.
దేశంలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన రాహుల్ గాంధీ ఓ శుభవార్త తెలిపారు. త్వరలోనే పెళ్లి చేసుకోక తప్పదని..తాను తప్పక పెళ్ల చేసుకుంటానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 38 వేల మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం 6 గంటల వరకు 75 శాతం పోలింగ్ జరిగింది.
విశాఖ జిల్లాలోని కొందరు ఓటర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. పోలింగ్ టైమ్ అయిపోయిందని కొందరు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఉప్పులూరు లోని పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో కలిసి వచ్చిన రాజీవ్, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
Elections: తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. తెలంగాణ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో ని పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కేంద్రంలో పీవోగా చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలతో పాటు.. ఓట్లు వేసే సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన స్థానికులు..అతడిపై దాడికి దిగి చితకబాదారు. దీంతో సుమారు రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది.
Advertisment
తాజా కథనాలు